Sunday, December 12, 2010

తెలంగాణా విషయంలో తాత్సారం తగదు - చుక్కా రామయ్య

తెలంగాణా విషయంలో తాత్సారం తగదని డిసెంబర్ 9 న కేంద్ర ప్రభుత్వం తెలంగాణా రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమయిందని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని విద్యావేత్త చుక్కా రామయ్య కేంద్రాన్ని కోరారు. వరంగల్ జిల్లా మద్దూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీతో సంబంధం లేకుండా తెలంగాణాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
 
 
 

1 comment:

  1. అప్పుడు చుక్కా రామయ్య కోచింగ్ సెంటర్లకు ఎదురే ఉండదు!!!

    ReplyDelete