Tuesday, December 28, 2010

ఎట్టకేలకు దీక్ష విరమించిన ఎంపిలు

తెలంగాణా విద్యార్థులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపిలు దీక్ష చేపట్టిన విషయం విదితమే! రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిలో కొన్ని కేసులే ఎత్తేస్తాం అన్నీ అంటే కష్టమని చెబుతూ వచ్చారు. కానీ వారి దీక్ష ఇంకా ఉద్రుతమైతే చాలా ఇబ్బందులు ఎదురుతాయని భావించిన సర్కార్ దిగి వచ్చింది. ఎట్టకేలకు కాంగీ ఎంపిలు దీక్ష విరమించారు. అయితే విద్యార్థులపై కేసులన్నీ పూర్తిగా ఎత్తేసినందుకు ముఖ్యమంత్రిని కలిసి తమ కృతజ్ఞతలను తెలియజేశారు. 

No comments:

Post a Comment